AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో సీఐని సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. నిందితులు ఎవరైనా శిక్ష తప్పదని హోంమంత్రి హెచ్చరించారు.
వార్తలు
'సాయికృష్ణ ఘటనలో సీఐని సస్పెండ్ చేశాం'
Advertisement
Advertisement
Advertisement


