ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీని కేంద్రం నోటిఫై చేసింది. ఈ నెలలోనే 8.25 శాతం వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమచేయనున్నట్లు వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది కూడా వడ్డీ శాతంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చేసిన సిఫార్సులను యథాతథంగా ఆమోదించింది.
వార్తలు
ఈపీఎఫ్ చందాదారులకు GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


