దేశంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం తెచ్చిన 'స్వదేశ్ దర్శన్' పథకం అద్భుత ఫలితాలిస్తోందని కేంద్ర నివేదిక వెల్లడించింది. దీని కింద రూ.5,290 కోట్లతో మంజూరైన 76 ప్రాజెక్టులలో, ఈ ఏడాది మార్చి నాటికి 75 పూర్తయ్యాయి. పర్యాటక ప్రాంతాలను గ్లోబల్ హబ్లుగా మార్చే లక్ష్యంతో 'స్వదేశ్ దర్శన్ 2.0' కింద రూ.2,208 కోట్లతో మరో 53 ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి.
వార్తలు
గ్లోబల్ టూరిజం హబ్లుగా మన ప్రాంతాలు
Advertisement
Advertisement
Advertisement


