హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రసాద్ స్కీమ్'.. 11 ఏళ్లలో 32 ప్రాజెక్టులు పూర్తి

Advertisement

ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం 2015లో 'ప్రసాద్' పథకాన్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 2026 నాటికి రూ.1,726.74 కోట్లతో 54 ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయగా, 32 పూర్తయ్యాయి. రూ.47.12 కోట్లతో సోమనాథ్, కేదార్‌నాథ్ సర్క్యూట్‌లను అద్భుతంగా మార్చారు. ఈ స్కీమ్ వల్ల యాత్రికులకు భద్రత, వసతులు, ప్రయాణ సౌలభ్యం పెరిగాయని IIM రోహ్‌తక్ నివేదిక వెల్లడించింది.

Advertisement

Advertisement