హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. చంపా ప్రాంతం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయింది. ఈ భయానక ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement


