కోనసీమ జిల్లాలో మంత్రి వాసంశెట్టి సుబాష్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, బ్రతికినంతకాలం ప్రజాసేవలోనే కొనసాగుతానన్నారు. రూ.25 కోట్ల అప్పు ఉన్నా కమిట్మెంట్తో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి వాసంశెట్టి
Advertisement
Advertisement
Advertisement


