PPM: కురుపాం మండలంలోని నీలకంఠాపురం, జరడ గ్రామాల మధ్య ఉన్న ఘాట్ రహదారి దయనీయ స్థితికి చేరుకుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారిపై రాళ్లు పైకి తేలిపోవడంతో వాహనదారులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర మలుపులు, దెబ్బతిన్న రహదారి కారణంగా గతంలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టాలు కూడా సంభవించాయని స్థానికులు చెబుతున్నారు.
వార్తలు
అధ్వాన రహదారితో గిరిజనులకు ఇబ్బందులు
Advertisement
Advertisement
Advertisement


