కోనసీమ: రాజోలు మత్స్య శాఖ ఏడీగా రమణారావు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మచిలీపట్నం నుంచి డిప్యూటేషన్పై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పొంది ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానన్నారు.
వార్తలు
రాజోలు మత్స్యశాఖ ఏడీగా రమణారావు బాధ్యతలు స్వీకరణ
Advertisement
Advertisement
Advertisement


