BPT: కర్లపాలెం మండలం పేరలిలో నిర్వహించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు వేగేశన ఫౌండేషన్ తరపున రూ. 20,000 నగదు బహుమతిని ఎమ్మెల్యే అందజేశారు.
వార్తలు
టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం
Advertisement
Advertisement
Advertisement


