హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి

Advertisement

జార్ఖండ్ రాంచీలోని RSS కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. కారుతో పాటు బైకుపై RSS ఆఫీసుకు వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు రెండు పెట్రోల్ బాంబులు తీసి, వాటిని వెలిగించి విసిరేశారు. అయితే ఈ బాంబులు సరిగ్గా పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Advertisement