తమిళనాడు యువనేత అన్నామలై కీలక ప్రకటన చేశారు. వీ ది లీడర్స్ అనే స్వచ్ఛంద సంస్థను త్వరలోనే రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఈ సంస్థను రాజకీయ సంస్థగా ప్రారంభించిన తర్వాత.. ఈ జూలై నుంచి దాని కార్యకలాపాలు వేరే రూపాన్ని సంతరించుకుంటాయని చెప్పారు. వీ ది లీడర్ ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాదని, అబద్ధం చెప్పదని, ప్రజలను తప్పుడు మార్గంలోకి నడిపించదని తెలిపారు.
వార్తలు
పార్టీ ఏర్పాటుపై అన్నామలై కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement


