హైదరాబాద్: 28°C
వార్తలు

కమలం వైపు సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు!

Advertisement

బెంగాల్, మహారాష్ట్ర మాదిరిగానే యూపీలో కూడా ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు కమలం గూటికి చేరేందుకు చూస్తున్నట్లు సమాచారం. SPకి చెందిన ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ తెలిపారు. మీడియా ప్రతినిధులంతా మహారాష్ట్ర వైపు కాకుండా యూపీ వైపు దృష్టి పెట్టాలని కోరారు. ఎవరైనా అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉంటేనే వారిని ఎవరైనా కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Advertisement