CTR: గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో “రెండు ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వీ.ఎం. థామస్కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురుసాల కిషన్ చంద్ ఆధ్వర్యంలో నాయకులు దుస్సాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
వార్తలు
గంగాధరనెల్లూరులో టీడీపీ విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


