KRNL: ఆదోని శ్రీ రణ మండల కొండపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను దుండగులు ధ్వంసం చేయడంపై హిందూ సంఘాల నాయకులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పుణ్యక్షేత్రాల పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
కొండపై త్రాగునీటి కుళాయిల ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement


