NDL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం' కార్యక్రమం బుధవారం నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు వివరించారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి, కలెక్టర్ జి.రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, MLAలు, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
కూటమి విజయోత్సవ సభ
Advertisement
Advertisement
Advertisement


