తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈవో డాక్టర్ ఏ. శరత్ను తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. అనంతరం జేఈవోను శాలువాతో సత్కరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి, భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న టీటీడీ కార్యక్రమాలను అభినందించారు.
వార్తలు
జేఈవో శరత్ను కలిసిన డాలర్స్ దివాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement


