ప్రపంచవ్యాప్త ధోరణులతో పోలిస్తే భారత్లో సైబర్ నేరగాళ్ల వ్యూహం భిన్నంగా ఉందని తాజా నివేదికలో తేలింది. విదేశాల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మోసాలు జరిగితే.. మన దేశంలో ఇప్పటికే యాక్టివ్గా ఉన్న ఖాతాల లాగిన్ వద్దే అత్యధికంగా 3.9% మోసాలు జరుగుతున్నాయి. లీకైన ఐడీ, పాస్వర్డ్లను ఉపయోగించి హ్యాకర్లు ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని స్పష్టమైంది.
వార్తలు
భారత్లో భిన్నంగా సైబర్ నేరగాళ్ల వ్యూహం
Advertisement
Advertisement
Advertisement


