హైదరాబాద్: 28°C
వార్తలు

భారతీయుల సైబర్ నష్టంపై షాకింగ్ రిపోర్ట్

Advertisement

గడిచిన ఏడాది సైబర్ మోసాల వల్ల భారతీయ వినియోగదారులు సగటున 2,265 డాలర్లు(దాదాపు రూ.2.04 లక్షలు) నష్టపోయారని ట్రాన్స్‌యూనియన్ 'టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్' నివేదిక తెలిపింది. అంతర్జాతీయ సగటు నష్టం 1,671 డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టు-డిసెంబరు మధ్య తమను మోసగించే ప్రయత్నాలు జరిగాయని దేశంలో 59% మంది తెలపగా.. తాము పూర్తిగా మోసపోయామని 13% మంది అంగీకరించారు.

Advertisement

Advertisement