హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే ఎదుట భూ బాధితుడి కన్నీటి గాథ

Advertisement

KRNL: ఆదోని పాత బ్రిడ్జి వద్ద ఇటీవల వర్షాలతో కూలిన సైడ్వాల్‌ను ఎమ్మెల్యే పార్థసారథి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ భూ బాధితుడు ఎమ్మెల్యే ఎదుటే తన గోడును వెళ్లబోసుకున్నాడు. ప్రతి రూపాయి కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేను మూడుసార్లు కలిసినా.. న్యాయం జరగలేదని, గత 15 ఏళ్లుగా అవినీతి పెరిగిందని వాపోయాడు.

Advertisement

Advertisement