హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీతో ఇటలీ పీఎం మెలోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

ఫ్రాన్స్‌లో జీ7 సదస్సు వేదికగా ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోని మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వీరిద్దరి ‘#Melodi’ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఏకంగా 10 మిలియన్ల(కోటి) లైక్స్ దాటిన నేపథ్యంలో మెలోని స్పందించారు. మోదీని కలవగానే నవ్వుతూ.. 'మిమ్మల్ని మళ్లీ కలవడం ఆనందంగా ఉంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే మోస్ట్ ఫేమస్' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Advertisement

Advertisement