సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే మోసాలను అరికట్టేందుకు RBI కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ పథకాల అమ్మకాలు కోసం బ్యాంకులు తమ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలను ప్రోత్సహించే ఇన్సెంటివ్ విధానాలపైనా నిషేధం విధించింది. బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు బ్యాంకు ఉద్యోగులకు నేరుగా రివార్డులు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది.
వార్తలు
బీమా వంటివి అంటగడితే.. కఠిన చర్యలు: RBI
Advertisement
Advertisement
Advertisement


