హైదరాబాద్: 28°C
వార్తలు

సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అడుగులు

Advertisement

పార్వతీపురంలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యం మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. ‘తల్లికి వందనం’ కింద రూ.10 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలియజేశారు.

Advertisement

Advertisement