AP: రాష్ట్రంలో రెండేళ్లలో 11% క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అనిత అన్నారు. లక్ష CC కెమెరాల ఏర్పాటు లక్ష్యంలో 70% పూర్తి చేశామని, నిందితుల పట్టివేతలో CC కెమెరాలు కీలకమన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక మహిళా IG, మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆపరేషన్ ట్రేస్తో 8,396 మందిని గుర్తించి ఇళ్లకు చేర్చామని వెల్లడించారు. ఆపరేషన్ ట్రేస్ విజయవంతమైందన్నారు.
వార్తలు
రెండేళ్లలో 11% క్రైమ్ రేట్ తగ్గింది: మంత్రి అనిత
Advertisement
Advertisement
Advertisement


