AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికల సమన్వయం కోసం 14 మంది సభ్యులతో కూడిన 'జాయినింగ్స్ కమిటీ'ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీలో MLAలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీతో పాటు MP లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ MLAలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను సభ్యులుగా ఉన్నారు.
వార్తలు
జనసేనలో భారీ చేరికలు.. పవన్ మాస్టర్ ప్లాన్
Advertisement
Advertisement
Advertisement


