PPM: జిల్లా పోలీసు కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆర్నీలను స్వీకరించి, ఆర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, తదితర సమస్యలు రాగా, వాటిపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, న్యాయపరంగా ఉంటే సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
వార్తలు
న్యాయపరంగా ఉంటే సత్వరమే పరిష్కరించాలి: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


