హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

SRD: సంగారెడ్డిలో 11 కేవీ విద్యానగర్ లైన్ మరమ్మతుల వల్ల మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదు. విద్యానగర్, బ్యాంకు కాలనీ, కొత్లాపూర్, బైపాస్ రోడ్డు, పోతిరెడ్డిపల్లి హైవే, ఉత్తర్ పల్లి, అల్లూరు గ్రామాల్లో సరఫరా నిలిచిపోనుంది. ప్రజలు సహకరించాలని రూరల్ ఏఈ ప్రశాంత్ కోరారు.

Advertisement

Advertisement