AP: విజయవాడలో అర్ధరాత్రి థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన కేసులో నిందితులు బొల్లా ఓం (A1), లింగమనేని రోహిత్ (A2)లకు బెయిల్ మంజూరైంది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వీరిని అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఇద్దరికీ బెయిల్ ఇవ్వడంతో వారు జైలు నుంచి విడుదల కానున్నారు.
వార్తలు
జైలు నుంచి విడుదల కానున్న నిందితులు!
Advertisement
Advertisement
Advertisement


