హైదరాబాద్: 28°C
వార్తలు

సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల

Advertisement

UPSC సివిల్స్ ప్రిలిమ్స్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. మే 24న దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 5.46 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, మెయిన్స్ పరీక్షకు 13,343 మంది అర్హత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

Advertisement

Advertisement