హైదరాబాద్: 28°C
వార్తలు

'తరాలు మారినా భారతీయుల మార్గం ఒక్కటే'

Advertisement

భారతీయులు తరాలు మారుతున్నా ఒకే విశిష్ట మార్గంలో పయనిస్తున్నారని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన 'బీఎంఎల్ ముంజాల్ అవార్డ్స్-2026' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం అంటే కేవలం భౌగోళిక సరిహద్దుల భూభాగం కాదని, అదొక ఉన్నతమైన జీవన విధానమని పేర్కొన్నారు. దేశ సంస్కృతి, అంతర్గత స్వభావాన్ని తెలుసుకున్నప్పుడే భారతదేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు.

Advertisement

Advertisement