కేంద్ర ప్రభుత్వం నుండి 'కీర్తి చక్ర' పురస్కారం అందుకున్న తమిళనాడుకు చెందిన లాన్స్ నాయక్ తిరు ఎ. మీనాక్షి సుందరంను ఆ రాష్ట్ర సీఎం విజయ్ ఘనంగా సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున ఆయనకు రూ.48 లక్షల నగదు బహుమతి చెక్కును సీఎం అందజేశారు. దేశ రక్షణలో మీనాక్షి సుందరం చూపిన ప్రతిభను కొనియాడారు.
వార్తలు
కీర్తి చక్ర పురస్కార గ్రహితకు CM రూ.48లక్షల చెక్
Advertisement
Advertisement
Advertisement


