సమాచార హక్కు చట్టం(RTI) దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. RTI ఉద్యమం కొందరికి వ్యాపారంగా మారిందని, కార్యకర్తలమంటూ కొందరు బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడుకుంటున్నారన్న కోర్టు, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆర్టీఐ కార్యకర్త ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
వార్తలు
RTI యాక్టివిజంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


