బీహార్కు ఓ యువకుడు నీట్ పోర్టల్లోకి చొరబడి అభ్యర్థుల రీఫండ్ సొమ్మును కాజేశాడు. దీంతో అహ్మదాబాద్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు 150 మంది అభ్యర్థుల పిన్లను దొంగలించి, వారి ఖాతా వివరాలను మార్చేశాడు. ఆపై వారికి రావాల్సిన రీఫండ్ సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు.
వార్తలు
నీట్ పోర్టల్లోకి చోరి.. రీఫండ్ సొమ్ము కాజేసి..!
Advertisement
Advertisement
Advertisement


