హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ కార్మిక మహాసభల కరపత్రాల విడుదల

Advertisement

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాలను సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి. నరసింహ, బాలస్వామి, నాగరాజుతో పాటు ప్రజాసంఘాల నాయకులు ఎం. శ్రీనివాసులు, ఆంజనేయులు, కాశన్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement