గద్వాల జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో విద్యుత్ దుర్వినియోగం జరుగుతోంది. పగటిపూట వీధి దీపాలు ఆపకుండా వెలుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువైన విద్యుత్ వృథా అవుతోందని ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి, పగటివేళల్లో ఈ వీధి దీపాలను నిలిపివేసి విద్యుత్ను ఆదా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వార్తలు
వీధి దీపాల దుర్వినియోగం.. పట్టించుకోని అధికారులు
Advertisement
Advertisement
Advertisement


