హైదరాబాద్: 28°C
వార్తలు

'పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి'

Advertisement

KNR: పద్మశాలి విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ గూడూరి శ్రీనివాస్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఛైర్మన్ దూడం వెంకటరమణ అన్నారు. కరీంనగర్‌లో జిల్లా 'పోపా' ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

Advertisement

Advertisement