హైదరాబాద్: 28°C
వార్తలు

శివారు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు: డీవైఎఫ్‌ఐ

Advertisement

KRNL: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని DYFI పట్టణ కార్యదర్శి వెంకటేష్ విమర్శించారు. పర్వతాపురం-ఆదోని రహదారిపై ఇటీవల మరమ్మతులు చేపట్టినప్పటికీ, ఇరువైపులా గరుసు వేయకపోవడంతో వర్షాల వల్ల రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వెంటనే అధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ అవసరమైన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement