హైదరాబాద్: 28°C
వార్తలు

'జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతాం'

Advertisement

NDL: డోన్ ప్రాంత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో ఇటీవల విలేకరిపై జరిగిన దాడి ఘటనను జర్నలిస్టు హక్కుల పోరాట సమితి (జేఎచ్‌పీఎస్) తీవ్రంగా ఖండించింది. సమావేశంలో పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు.

Advertisement

Advertisement