కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇవాళ ఆదోనిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని పోలీసు అధికారులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వార్తలు
ఆదోనిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
Advertisement
Advertisement
Advertisement


