మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన(UBT) కీలక నేతలు భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ముగ్గురు ఎంపీలు నగేష్ పాటిల్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ దూరం కావడం కలకలం రేపింది. దీంతో పశ్చిమ బెంగాల్ తరహాలో మహారాష్ట్రలోనూ ‘ఆపరేషన్ టైగర్’ పేరిట పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
వార్తలు
హీటెక్కిన మహారాష్ట్ర పాలిటిక్స్
Advertisement
Advertisement
Advertisement


