SS: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్లో రూ 6.76 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలను రత్నాకర్ ప్రారంభించారు. హార్ట్-లంగ్ మెషీన్లు, డిజిటల్ టెలిపాథాలజీ, కార్డియాక్ మానిటరింగ్ వ్యవస్థలు సహా పలు సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు ప్రపంచస్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంస్థ లక్ష్యానికి ఇవి మరింత బలం చేకూర్చనున్నాయి.
వార్తలు
అధునాతన వైద్య పరికరాల ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


