ఒమన్ తీరంలో అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన US అధ్యక్షుడు ట్రంప్ పోస్టర్లను స్థానిక ఆటో రిక్షా డ్రైవర్లు చింపివేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. భారతీయ పౌరుల మృతికి అమెరికా బలగాల బాధ్యతారాహిత్యమే కారణమని మండిపడ్డారు.
వార్తలు
ట్రంప్ పోస్టర్లను చింపివేసిన ఆటో డ్రైవర్లు
Advertisement
Advertisement
Advertisement


