హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వాడపల్లి వెంకన్నకు రూ. 70.71 లక్షలు భారీ ఆదాయం

Advertisement

కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం భారీ ఆదాయం వచ్చింది. ప్రత్యేక, విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనాలు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం రూ.70.71 లక్షల ఆదాయం లభించిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు తెలిపారు. సుమారు 67,420 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

Advertisement