హైదరాబాద్: 28°C
వార్తలు

దారుణం.. మహిళా ఉద్యోగినిపై కొడవలితో దాడి

Advertisement

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెవెన్యూ ఉద్యోగిని స్నేహల్ సావంత్‌పై అమోల్ ములే అనే వ్యక్తి నడిరోడ్డుపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఎనిమిది సార్లు నరకడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో రికార్డైన ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Advertisement