అయోధ్య విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై UP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై సమగ్ర విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రాబోయే 15 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా సిట్ను యూపీ సర్కార్ ఆదేశించింది.
వార్తలు
అయోధ్య విరాళాల వివాదంపై 'సిట్' ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


