హైదరాబాద్: 28°C
వార్తలు

రాజంపేటలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

Advertisement

అన్నమయ్య: రాజంపేట టౌన్ సీఐ నాగార్జున శనివారం పట్టణంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని అన్నారు. యూనిఫాం ధరించి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.

Advertisement

Advertisement