ASF: అండర్-19 సౌత్ ఏషియన్ సాఫ్ట్ బేస్ బాల్ ఛాంపియన్షిప్లో భారత జట్టు విజేతగా నిలిచింది. నేపాల్లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య నేపాల్పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ జట్టులో చింతలమానేపల్లి మండలం రనవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు ఇనేశ్వర్ ప్రతిభచాటాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి తన గ్రామానికి, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చాడని పలువురు అభినందిస్తున్నారు.
వార్తలు
అంతర్జాతీయ సాఫ్ట్ బేస్ బాల్లో రనవెల్లి యువకుడి ప్రతిభ
Advertisement
Advertisement
Advertisement


