హైదరాబాద్: 28°C
వార్తలు

భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి

Advertisement

DRDO చేపట్టిన 'మల్టీ లేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్' వ్యవస్థ పరీక్ష విజయవంతమైంది. ఇందుకు సంబంధించి వరుసగా చేపట్టిన మూడు పరీక్షలు విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, యాంటీ-షిప్ సామర్థ్యాన్ని అడ్డుకునేలా రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.

Advertisement

Advertisement