హైదరాబాద్: 28°C
వార్తలు

'వ‌ర‌ద ముప్పు ప్రాంతాల‌పై నిరంత‌ర నిఘా ఉండాలి'

Advertisement

TG: వరదల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ DRF బృందాలతో సమీక్ష నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 913 వరద ప్రాంతాలను గుర్తించామని, అందులో 257 సమస్యాత్మక ప్రాంతాలని తెలిపారు. 51 DRF బృందాలతో పాటు త్వరలోనే మెట్, స్టాటిక్ టీమ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Advertisement