NZB: దశాబ్ద కాలంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మేడ్చల్– ముద్ఖేడ్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్ల క్రితం మేడ్చల్–ముద్ఖేడ్, మహబూబ్నగర్–డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులకు కలిపి నిధులు విడుదల చేసింది. అయితే గతేడాది ప్రారంభమైన పనులు ప్రస్తుతం జిల్లా పరిధిలో వేగంగా సాగుతున్నాయి.
వార్తలు
శరవేగంగా రైల్వే డబ్లింగ్ పనులు
Advertisement
Advertisement
Advertisement


