హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తనయుడు

Advertisement

మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు విగ్నేష్ రెడ్డి మార్కాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 5 మంది లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి శుక్రవారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. బోడపాడు, పెద్దయాచవరం, రాజుపాలెం, రాయవరం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.5,04,663 విలువైన చెక్కులు అందజేసినట్లు తెలిపారు.

Advertisement

Advertisement